తమిళనాడు ఎన్నికలలో త్రిష కి అక్షింతలు

త్రిష
తమిళనాడు ఎన్నికలలో భాగంగా త్రిష ఓటు వేయడానికి వెళ్ళిందట. అయితే సెలబ్రిటీ కావడంతో వరుసలో నిలబడకుండా నేరుగా వెళ్ళిందట. ఇంతలో వరుసలో ఉన్న మరో మహిళ వరుసలోనే రావాలంటూ త్రిష తో వాదించడం ప్రారంభించిందట.త్రిష చేసేదేంలేక వరుసలో నిలబడి ఓటు వేసి వచ్చిందట.