Test Footer

Dono Ilmu News

రాంగోపాల్ వర్మ మరో సరికొత్త ప్రమోటింగ్ పద్దతి

దొంగల ముఠా
సంచలనాలకు పేరు గాంచిన రాంగోపాల్ వర్మ 5 రోజుల్లో రవితేజ, చార్మి, మంచు లక్ష్మీ లతో దొంగల ముఠా  సినిమా పూర్తి చేశాడు. అయితే ఈ సినిమా కోసం 5డి కెమెరా వాడాడు. దీనిని వాడడం వలన తక్కువ ఖర్చు తో తొందరగా సినిమా తీయగలమని రాంగోపాల్ వర్మ చెబుతూ వచ్చాడు. ఇప్పుడు చిత్ర కథానాయకుడు రవితేజ రో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు.
                               ఈ ప్రెస్ మీట్ లో రవితేజ ఇలా ఎవరైనా తన తో 5డి కెమెరా వాడదలుచుకుంటే మొదట 2 లేద 3 నిమిషాల నిడివి గల సినిమా తీసి తనకు చూపిస్తే నచ్చితే తర్వాత సినిమా తీస్తానని రవితేజ చెప్పాడు. ఇందంతా వర్మ సినిమా ప్రమోటింగ్ లో మరో కొత్త పద్దతి అని ఇనీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.